విరాట్‌ ఇంటికి గిల్‌ పంత్‌
18-06-2025 08:24:40
2: SPORTS

OFM , Publish Date - Jun 18 , 2025 | 05:34 AM

భారత జట్టులోని కొందరు సభ్యులను టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు...

లండన్‌: భారత జట్టులోని కొందరు సభ్యులను టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌తోపాటు మహ్మద్‌ సిరాజ్‌ వారిలో ఉన్నారు. ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ తర్వాత విశ్రాంతి రోజైన సోమవారం ఈ క్రికెటర్లు దాదాపు రెండు గంటలపాటు కోహ్లీ ఇంట్లో గడిపారు.టెస్టులకు ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ యూకేలో సేదదీరుతున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

**** ONGOLE FIRST MEDIA ****